సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మేళ్ళ చెరువు మండల కేంద్రంలో అన్నారోగ్యం తో ఇటీవల మరణించిన చేగుండి లింగరాజు కుటుంబానికి ఓజో ఫౌండేషన్ సభ్యుల ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం హుజూర్ నగర్ యువ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు అందజేశారు .ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ మెళ్ళ చెరువు లోని దేవాలయాలకు , నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ పెళ్లిలకి, దశదిన కార్య క్రమాలకు రఘు ఆర్థిక సహాయం అందించడనీ రాబోయే రోజుల్లో రఘు లాంటి యువ నాయకుడు ని గెలిపించుకుని మా సమస్యలు రఘు ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు .ఈ కార్యక్రమంలో మెల్ల చెరువు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin