Wednesday, 04 March 2026 10:12:58 AM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

ఓబుల దేవర చెరువు మండలంలో అవినీతి నిరోధంపై వ్యాసరచన పోటీ...

Date : 06 November 2022 01:12 AM Views : 383

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో అనంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ kv నిత్య కుమార్ కేజీబీ పాఠశాల నందు ' దేశంలో అవినీతి నిరోధంపై' ఎస్సే రైటింగ్ కండక్ట్ చేశారు దీనిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు పిల్లలు దానిలో ఫస్ట్ ఎం హేమలత టెన్త్ క్లాస్ , సి స్నేహలత టెన్త్ క్లాస్, నైన్త్ క్లాస్ భావన ఈ పిల్లలకు బ్యాంక్ మేనేజర్ బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవి స్కూల్ ఇన్చార్జ్ అయినటువంటి షబాన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ kv నిత్య కుమార్ కేజీబీవి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :