Wednesday, 29 July 2026 09:52:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జీతాలు ఇవ్వకపోతే పండుగ తర్వాత కూడా సమ్మె కొనసాగిస్తాం... హాస్టల్ డైలీవేజ్ కార్మికులతో DD చర్చలు...

Date : 10 January 2023 01:57 AM Views : 801

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : గత మూడేళ్లుగా రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించకపోతే సంక్రాంతి పండుగ అనంతరం ఏ క్షణాన అయినా నిరవధిక సమ్మె చేస్తామని CITU జిల్లా నాయకులు యర్రా శ్రీకాంత్, వై విక్రమ్ హెచ్చరించారు.గత మూడేళ్లుగా తమకు రావాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీవేజ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ( citu) ఆధ్వర్యంలో సోమవారం NST రోడ్ లేడీస్ హాస్టల్ వద్ద ధర్నా నిర్వహించారు . ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక నెల జీతం రాకపోతేనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులూ పడే పరిస్థితిలో గత మూడేళ్లుగా జీతాలు ఇవ్వకపోతే వారు ఎంతో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు అని అధికారులు ఈ విషయాన్ని గమనించాలని వారు డిమాండ్ చేశారు. జీతాలకు సంభందించిన చెక్ ఫైనాన్స్ అనుమతి కోసం వుంది అని గత కొంతకాలంగా అధికారులు చెబుతూ కార్మికులను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయకపోతే సంక్రాంతి పండుగ అనంతరం సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం CITU నేతలతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, కాంపాటి వెంకన్న, బాదావత్ లక్మా, మల్లికార్జున్, జె వెంకన్న బాబు, ప్రవీణ్, పి వాసు, సంతోష్, లక్ష్మి దేవి, వీరమ్మ, మోహన్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :