సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కొత్తచెరువు మండలం కొత్తచెరువులోని ఆర్ డి టి ఆఫీస్ నందు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరపడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ఎయిర్టెల్ సుధాకర్, ఎం పీపీ రెండో రెడ్డి, శ్రీనివాస మెడికల్ స్టోర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు గ్రూప్ ఆర్గనైజర్ శివమ్మ పత్రికా విలేకర్ చక్రపాణి మండల సమైక్య సర్పంచ్ రవికుమార్ వికలాంగుల సంఘాల లీడర్స్ హాజరయ్యారు తదితరులు హాజరై కార్యక్రమమును విజయవంతం చేయడం జరిగినది...
-----------------------
Admin