సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల కేంద్రంలో దమ్మపేట నూతనంగా సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బి, సాయి కిషోర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన లచ్చాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరువెందుల జేమ్స్. దమ్మపేట మండలంలోనీ ప్రతి సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని కోరారు, సానుకూలంగా స్పందించిన ఎస్సై కిషోర్ రెడ్డి ఈ ప్రాంతంలో నుండి ఏ సమస్య వచ్చినా బాధ్యతాయుతంగా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దల వెంకటరత్నం, తిరువెందుల శ్రీను, గుర్రం మల్లయ్య, జంజునూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin