Saturday, 18 April 2026 08:17:15 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఓ.డి.సి మండలంలో ఆర్థిక సార్థక అవగాహన సదస్సు...

Date : 03 January 2023 11:51 PM Views : 2123

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో వెలుగు ఆఫీస్ లో ఆర్థిక సార్థక అవగాహన సదస్సు పై ఏ డి సి సి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో మేనేజర్ పి కుసుమకుమారి మాట్లాడుతూ బ్యాంకులో పొదుపు ఖాతా యొక్క ఆవశ్యకతను వివరించారు ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గురించి క్లుప్తంగా వివరించారు ఖాతాదారులు 436 రూపాయలు సంవత్సరమునకు కట్టి ఇన్సూరెన్స్ చేసుకోవడం వలన ఆక్సిడెంట్ మరియు సహజ మరణమునకు ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు వర్తించునని మరియు 20 రూపాయలు సంవత్సరమునకు కట్టడం వలన యాక్సిడెంట్ వలన జరిగిన మరణానికి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించునని వివరించారు మరియు బ్యాంకులో ఇస్తున్నటువంటి జగనన్న పాలవెల్లువ లోన్లు కేవలం 7% బంగారు రుణములు 70 పైసల, ఎస్ హెచ్ జి లోన్లు జే ఎల్ జి లోన్లు గవర్నమెంట్ సబ్సిడీతో ఇస్తున్నటువంటి సిహెచ్ లోన్లు జగనన్న తోడు క్రాప్ లోను ఉన్న రైతుకి పశువులు ఉన్నట్లయితే వారికి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇస్తున్నట్టుగా తెలిపారు పై తెలిపిన ఏ లోనికి కూడా ప్రాసెసింగ్ చార్జెస్ లేకుండానే ఇవ్వడం జరుగుతుందని వివరించారు మరియు వెహికల్ లోన్స్ ఇస్తున్నట్టుగా తెలపడం జరిగినది. బ్యాంకు వారు అందిస్తున్నటువంటి పై తెలుపబడినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి ఇంతియాజ్, వెలుగు ఏపీఎం రమణప్ప, సీసీలు హేమభూషణ్ ,శ్రీనివాసులు, వేణుగోపాల్, వెంకటరమణ, మరియు వెలుగు సిబ్బంది ఆనిమేటర్లు మహిళా సంఘాలు పాల్గొనడం జరిగింది..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :