Wednesday, 29 July 2026 05:30:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ బీడీ కామర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమస్యలు "లేబర్ ఆఫీసర్" తెలపడం జరిగింది...

Date : 09 January 2025 11:35 AM Views : 459

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లాలో ఉన్న నాయకులు లేబర్ ఆఫీసర్ తో యజమాన్యంతో బీడీ కార్మికుల సమస్యలు తెలపడం జరిగింది అనగా గ్రాడ్యువిటి విషయంలో అండ్ తుని కాకు గురించి తంబాకు అలాగే పది దినాల కంటే ఎక్కువ పని ఇవ్వడం లేదని 26 రోజులు పని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్య విషయం కార్మికులకు గ్రాటివిటీ సంబంధించిన సర్వీస్ విషయంలో శివసాగర్ బీడీ కంపెనీ కార్మికులను మోసం చేస్తున్నది అని తెలిపారు అనగా ఒక కార్మికురాలు 30 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఆమె రిటర్మెంట్ రాజీనామా చేసిన తర్వాత ఆమెకు రావలసిన పీఎఫ్ డబ్బులు వస్తున్నాయి కానీ కావున గ్రాటివిటీ విషయంలో మాత్రం ఒక్కొక్క కార్మికురాలు 35 ఏండ్లు చాలా సీనియార్టీ ఉన్న కార్మికులకు కూడా 12 నుంచి 14 ఏళ్లు సర్వీస్ లెక్క చేసి డబ్బులు అకౌంట్ లో వేయడం జరుగుతున్నది తక్కువ గ్రాటివిటీ చెల్లిస్తున్నారు ఇలా చాలామంది బీడీ కార్మికులు మోసపోతున్నారు అని నాయకులు పేర్కొన్నారు ఇట్టి శివ సగర్ బీడీ కంపెనీ యజమాన్యంపై తక్షణమే చర్య తీసుకోవాలని ఈరోజు లేబర్ ఆఫీసర్ తో చర్చించడం జరిగింది లేని పక్షాన లేబర్ లతో సహా వచ్చి ధర్నాలు చేపడతామని పేర్కొంటున్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :