సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఎర్రగుంట గ్రామపంచాయతీ ప్రజలకు అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు పోలీస్ హెచ్చరిక ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి ఎర్రగుంట గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలి ఎలక్షన్ లో గెలుపు ఓటములు సహజమని ఏటువంటి గొడవలు పడవద్దు అని అబ్దుల్ రెహమాన్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలను కానీ మరియు ఇతర రాజకీయ పార్టీ వ్యక్తులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదు అని అభ్యర్థులు గెలుపు ఓటమి గురించి ఎవరైనా బెట్టింగులు నిర్వహించే వారిపై కేసు నమోదు చేయబడును గ్రూపుల్లో కూడా ఎటువంటి అసభ్యకర పదజాలంతో మెసేజ్లు పెట్టడం కానీ రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెట్టడం గాని చేయరాదు చేసిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ముందస్తుగా హెచ్చరించారు...
-----------------------
Admin