సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజినీకాంత్ : గాంధారి మండలం రామ లక్ష్మణ్ పల్లి గ్రామంలో రాత్రి వేళలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ... దీంతో వృద్ధులు అవస్థలు పడుతున్నమన్నారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్రతినెల ఇలాగే సాయంత్రం 6,7 గంటల సమయానికి పెన్షన్ కంపెనీ చేయడానికి వస్తున్నారని సంబంధిత అధికారులు స్పందించి ఉదయం లేదా మధ్యాహ్నం పెన్షన్ పంపిణీ చేసే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు...
-----------------------
Reporter