సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరంగా మారిందని బిఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు కిస్టి పాటి అంజిరెడ్డి అన్నారు. పాలకవీడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఎంతోమందికి ఎమ్మెల్యే సైదిరెడ్డి సహాయంతో చెక్కులు మంజూరు చేశారని అన్నారు. ఓబుళమ్మ19,000,దుర్గ28,000జోతి -20,000,సైదులు 20,000,పెద్దసైదులు36,000,కుమారి28,000,రమిలి,60,000,పద్మ40,000,నారాయణరెడ్డి1,00,000,రాములమ్మ24,000,లింగయ్య 42,500, గంగయ్య 1,00,000, అక్బర్ - 60,000,ఫాతిమా 25,000 లకు సుమారు రూ 6,02,500 చెక్ లు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలోపిఏ సిఎస్ చైర్మన్ యరెడ్ల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఏలంచేర్వు జాన్ రెడ్డి,అధికార ప్రతినిధి పసుపులేటి సైదులు రైతు సంగం అధ్యక్షులు దేవిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు బండవత్ రామారావు,నాయకులు తీగల వెంకట్ రెడ్డి, మునగాల సైదిరెడ్డి,చెన్నబోయిన సరసింహ, పెద్దరపు లక్మి నారాయణ,తీగల శేషిరెడ్డి, కిష్టిపాటి సత్యనారాయణరెడ్డి, క్రిష్ణరెడ్డి,పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులుతదితరులుపాల్గొన్నారు.
-----------------------
Admin