సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : సర్కార్ టీవీ ప్రతినిధి, బట్ట ప్రసాద్... .తెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దుల్లోని కర్రిగుట్ట ప్రాంతంలో ఇవాల భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, మరియు నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపు 22 మంది నక్సల్స్ మృతి చెందారు. ఘటన స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు,ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.సిఆర్పిఎఫ్ ఐ జి రాకేష్ అగర్వాల్ ఈ ఎన్కౌంటర్ ని దృవీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కుమ్మింగ్ కొనసాగుతుందని తెలపడం జరిగింది.....
-----------------------
Reporter