Thursday, 30 July 2026 01:52:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ శాసనసభ ఎన్నికల బరిలో 24 మంది పోటీ ...

Date : 16 November 2023 07:20 AM Views : 689

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి తలనొప్పిగా మారిన గుర్తు దేశ గాని సాంబశివ గౌడ్ కు రోడ్ రోలర్ గుర్తు కేటాయించడంతో ఇది కారును పోలి ఉండటంతో కొంత ఇబ్బంది పడవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఎదుర్కొంటారనేది వేచి చూడాల్సిందే నామినేషన్ ప్రక్రియ ఈ నెల 03 న మొదలై 10 వ తేదీతో ముగిసిన మరుసటి రోజు నుండి 15 తేది వరకు ఉపసంహరణ గడువు వరకు మొత్తం 40 మంది 70 సెట్ల తో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా స్కూటీ లో 5 గురు వైదొలగా గా ఉపసంహరణలో 11 మంది ఉపసంహరణ చేసుకున్నారు. ఉపసంహరణ చేసుకున్న వారి వివరాలు జాజుల శ్రీనాథ్ ,కుక్కడపు వెంకటేశ్వర్లు, తాండు ఉపేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, మార్తాల వెంకట్ రెడ్డి, ఎర్రవ సురేష్, లింగం కృష్ణ, సోమగాన్ని నరేందర్, పసుపులేటి వీరయ్య, పిండే వెంకటేశ్వర్లు, సపావత్ మధు, ఉపసంహరణ చేసుకోగా హుజూర్ నగర్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో 24 మంది దారిలో నిలిచారు అని రిటర్నింగ్ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: