Monday, 14 September 2026 02:47:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్ ఐ గోపి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన...

Date : 07 June 2023 08:14 AM Views : 659

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల మల్లపల్లి గ్రామంలో పర్యటించి ప్రజలతో సమావేశం నిర్వహించి డయల్ 100, మహిళలపై నేరాలు, దిశ యాప్, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై ఎస్ ఐ గోపి గ్రామ సభ లో అవగాహన కల్పించాను. వారు మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలే కాకుండా సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మల్లపల్లి లో ఎస్ ఐ గోపి గ్రామ సభ నిర్వహించారు. నేర నియంత్రణలో భాగంగా డయల్ 100, మహిళలపై జరిగే అఘాత్యాలు, దిశా యాప్ పైన, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని విస్తృతంగా అవగాహన కల్పించారు. మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని, అనవసర సమయాల్లో మాత్రమే ఇంటర్నెట్ వాడుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదన్నారు. బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో అపోహలో పడకండి. ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించారు. గుర్తుతెలియని, అపరిచిత. వాట్సాప్, ఫేస్బుక్, ఏవైనా పోస్టర్స్, ఏవైనా లింకులు పెట్టిన వాటికి దూరంగా ఉండాలని అవగాహనా సదస్సులో ఎస్ ఐ గోపితో పాటు ఏఎస్ఐ రమణారెడ్డి, మల్లపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :