సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రొద్దo మండలం, గర్భిణీలందరు పౌష్టిక ఆహారం తీసుకోవాలి తెదేపా రాష్ట కార్యనిర్వహక కార్యదర్శి & SRR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి సవితమ్మ . శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు విచ్చేసిన గర్భిణీ లకు పౌష్టిక ఆహారం మరియు భోజన వసతి కల్పించిన సవితమ్మ . అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న మీకు భోజనం వసతి కల్పించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రతి నెల అందజేస్తానని గర్భిణీలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసిన సవితమ్మ. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు మాధవ నాయుడు, చంద్రమౌళి , వెంకట రామిరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఎంపీపీ నరసింహులు, అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు, శ్రీనాథ్ చౌదరి, అక్బర్, మాజీ ఎంపిటిసి చెన్నకేశవులు ట్రస్ట్ డైరెక్టర్ క్రిస్టప్ప , చేరుకూరు క్రిష్టప్ప,నల్లూరు గోపాల్ , హనుమంతు రాయుడు, నరేంద్ర చౌదరి, తిరుపతయ్య, MRPS నాగరాజు, సిద్దన్న, లింగన్న మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin