సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ అణిచివేత పై పోరాడి, కుల వ్యవస్థపై దురాచారాలను మూఢనమ్మకాలను రూపుమాపిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన కొని ఆడారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఆసియా సాధన దిశగా ప్రతి ఒక్కరు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు....
-----------------------
Admin