Monday, 14 September 2026 11:58:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హరితహారం వజ్రోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన... - ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండా నాయక్ & సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి

Date : 27 August 2023 06:41 AM Views : 1513

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు హరితహారం వజ్రోత్సవ ముగింపు సందర్భంగా 31, 500 మొక్కలు నాటాలని, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నాటాలని మండల ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ మఠంపల్లి మండలం ఎర్రగట్టు, మఠంపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని , మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతున్నందున పర్యావరణాన్ని సంరక్షించేందుకు మొక్కలు నాటాలని ఈ బృహత్కర కార్యక్రమమునకు జడ్పిటిసి, ఎంపిటిసిలు , సర్పంచులు, అధికారులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ,వార్డు సభ్యులు, ప్రజలు భాగ్యస్వాములు కావాలని,సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఎం పి ఓ ఆంజనేయులు, ఏపీవో ఉమా, సర్పంచ్ బేత విజయ కుమారి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, గ్రామపంచాయతీ కో ఆప్షన్ మెంబర్ సురేష్ గౌడ్, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శి, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: