సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవర చెరువు మండలం కొండకుమర్ల పంచాయితీ కొండకుమర్ల నాలుగవ అంగనవాడి సెంటర్ నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగిరెడ్డి జయమ్మ ఆదేశాల మేరకు గర్భవతులు బాలింతలకు వైయస్సార్ కిట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా అంగన్వాడి టీచర్ ఈ .భారతి మాట్లాడుతూ మహిళా ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నదని, గర్భవతులు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం నిర్వహించాలని, శిశు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ అంగన్వాడి సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని . ఈ కార్యక్రమంలో గర్భవతులు బాలింతలు పిల్లల తల్లులు అంగన్వాడి టీచర్ ఈ భారతి హెల్పర్ సులోచన తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin