Monday, 14 September 2026 04:38:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జానల్ దీన్నే గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన నేరేడుచర్ల ఎస్సై పరమేష్...

Date : 04 February 2024 12:36 PM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండలంలోని జానల్ దిన్న గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన నేరేడుచర్ల ఎస్సై పరమేష్ మాట్లాడుతూ గ్రామాలలో జరిగే దొంగతనాలకైనా ఆసంఘిక కార్యకలాపాలైన రేషన్ బియ్యం సారా గుడుంబా గంజాయి లాంటి వ్యాపారాలు గ్రామాలలో జరగకుండా ఎప్పటికప్పుడు తెలుపుటకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగమని ఒక్కొక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని సీసీటీవీ ఫుటేజ్ లు ప్రతి గ్రామంలో అమర్చుకోవాలని ఎవరైనా అనుకోని వ్యక్తులు వచ్చిన తెలుసుకొనుటకు ఉపయోగపడతాయని తెలిపారు . ఈ కార్యక్రమం లో సర్పంచ్ అమృత రెడ్డి. బీఎస్పీ మండల అధ్యక్షుడు తక్కెల నాగార్జున. ఓజో ఫౌండేషన్ అభ్యర్థి వనపట్ల నాగరాజు. బి మహేష్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :