సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం లోని శివాలయం రోడ్డు బజార్ లో గత మూడు నెలల క్రితం గోవర్ధన్ అను వ్యక్తి కి శివ పార్వతి, అను అమ్మాయికి వివాహం జరిగినది. అమ్మాయి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, తల్లి వెంకటమ్మ. అబ్బాయి తల్లిదండ్రులు. చిన్న వెంకటేశ్వర్లు, తల్లి లక్ష్మి, ఇరువైపుల పెద్దలు కలిసి వీళ్లిద్దరికీ పెళ్లి చేసినారు . ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు ఈ మధ్యకాలంలో దసరా పండుగ నిమిత్తం తల్లి గారి ఇంటికి వచ్చిన అమ్మాయి శ్రీ శివ పార్వతి, కుటుంబ సభ్యులతచిన్న చిన్న కలహాలు జరగడం వల్ల మనస్థాపానికి గురై శివపార్వతి. అక్టోబర్ 26 నా తన తల్లి గారి ఇంట్లో వురి వేసుకొని మరణించింది ఇంకా పూర్తి విషయం తెలియాల్సి ఉంది.....
-----------------------
Admin