Monday, 14 September 2026 06:56:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హామీలకే పరిమితమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం... - షేక్ ముస్తఫా

Date : 02 October 2023 08:05 AM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం నందు జరిగిన సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇల్లులు మోటార్ సైకిల్ లను భవన నిర్మాణ కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయడంలో విఫల మవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమం పథకాలకు తరతిస్తుందని వారు అన్నారు.నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నూతన సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ నిధులను ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని హామీలకే పరిమితమవుతున్నారని తక్షణమే అర్హులైన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రతి కార్మికుడికి తక్షణమే మంజూరు చేయాలని ప్రమాదంలో మరణించిన కార్మికునికి 10 లక్షల రూపాయలు సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకుని హుజూర్ నగర్ లోని ఆర్డీవో కార్యాలయం ముందు మూడో తారీకు జరగబోయే ధర్నాలో కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్ పట్టణ అధ్యక్షులు శీలం వేణు పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి వెంకన్న. కోశాధికారి కంచుపాటి రాంబాబు సాయి అక్బర్ అంజి అశోకు శ్రీను వీరబాబు నాగమ్మ సూర్యనారాయణ చారి సైదులు పెండెం నరేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: