సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ & టీచర్స్ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుకున్నారు... రోజు విద్యార్థుల ను పాఠశాల కు పంపించే బాధ్యత తల్లి తండ్రులదే అని ముఖ్యం గా 10వ తరగతి విద్యార్థులపట్ల శ్రద్ద వహించాలి అని HM అనిల్ గౌడ్, సూచనలు చేశారు... ఈ కార్యక్రమం లో అరుణ, రాజగోపాల్, కుసుమ, అనూష, వెంకటయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు...
-----------------------
Admin