సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హనుమకొండ నగరానికి తొలిసారిగా విచ్చేసిన సీనియర్ నాయకుడు వేం నరేందర్ రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. నేరాల నియంత్రణతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణకై చేపడుతున్న ముందస్తు చర్యల పై పోలీస్ కమిషనర్ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ కి రెడ్డి వివరించారు.
-----------------------
Reporter