సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : ప్రతినిధి రజనీకాంత్, దేశాయి బీడీ కంపెనీ బీడీలు చేసే కార్మికులను యజమాన్యం తేకేదాలతో కుమ్మక్కై కార్మికులను మోసం చేస్తున్న దేశ కంపెనీ యజమాన్యం... దేశాయి బీడీ కంపెనీ నిర్బంధించిన సిఐటియు బీడీ కార్మికులు ఈరోజు సిద్దిపేట్ బీడీ కంపెనీలో మేనేజ్మెంట్ మరియు మరియు తెగేదారులు బీడీ కార్మికులు సమస్యల పరిష్కారిస్తామని మాట ఇచ్చి కార్మికులను అందర్నీ పర్మినెంట్ చేపిస్తామని రమ్మన్నారు కార్మికులందరూ వచ్చిన తర్వాత ముఖం చాటేసి రాకుండా ఎగొట్టారు దేశాయి బీడీ యజమాన్యం పై దాంతో కార్మికులు కోపం దృక్తులైన కార్మికులు ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. దీంతో యజమాన్యం దిగివచ్చే రేపటి నుండి 2000 నుండి 3000 బీడీలు తీసుకుంటున్నారని ఆరోపించారు మరియు సిఐటియు నాయకులతో కార్మికులు వారి బాధను చెప్పుకోవడం జరిగింది సిఐటియు నాయకులు దిగివచ్చి యజమాన్యంతో మాట్లాడడం జరిగింది దీనితో రేపటి నుండి 2000 అండ్ 3000 బీడీలు తీసుకోవడం బందు చేస్తామని అలాగే అగ్రిమెంట్ పేపరు ప్రతి బ్రాంచ్ తెగేదారులతో రాసి కార్మికులకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ఒప్పంద మీడియా మిత్రులు పోలీస్ అధికారులు గ్రామ పెద్దల మధ్య యూనియన్ నాయకుల మరియు కార్మికుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది అలాగే ఇక్కడే కాదు కామారెడ్డి జిల్లాలో కూడా టేకేదారులు 2000 నుండి 3000 బీడీలు నెల ఎండింగ్లో తీసుకుంటున్నారని సిఐటియు నాయకులు తెలిపారు ఇలా కార్మికులు నెలకు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అలాగే దేశాయి బీడీ కంపెనీ యజమాన్యం కార్మికుల వద్ద నుండి అక్రమంగా లాభం చేకూర్చుకుంటుంది ఈ విషయంపై ఖండించిన సిఐటియు నాయకులు జిల్లా అధ్యక్షులు కే చంద్రశేఖర్ మరియు జిల్లా కోశాధికారి సత్యం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin