Thursday, 30 July 2026 11:06:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యాతవాకిళ్లలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు ఇండ్ల ప్లాట్ల లబ్ధిదారులు ఎంపిక ...

Date : 16 July 2023 04:52 AM Views : 466

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామ సర్పంచ్ లక్ష్మీ నరసింహ రాజు ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు గ్రామంలో గత కొంతకాలం క్రితం నిర్మించబడి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కై గ్రామస్తుల నుంచి దరఖాస్తులను కోరడం జరిగింది.మొత్తం 20 డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉండగా గ్రామస్తుల నుంచి 231 దరఖాస్తులు వచ్చాయి .వాటిలో థర్డ్ పార్టీ ద్వారా ఎంక్వయిరీ చేయగా 29 మందిని నిజమైన లబ్ధిదారులుగా గుర్తించారు.అందులో 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రమే నిర్మాణంలో ఉండగా మిగిలిన 9 మందికి కాళీ ప్లాట్లను మంజూరు చేశారు.డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కాగా మిగిలిన కాళీ ప్రదేశాన్ని 72 ప్లాట్లుగా విభజించారు.వీటి కొరకు గ్రామస్తుల నుంచి దరఖాస్తు కోరగా 184 మంది దరఖాస్తు చేసుకున్నారు వాటిలో ఫ్లాట్ ల కొరకు నిజమైన లబ్ధిదారుల్ని ఎంక్వయిరీ చేయగా 63 మందిని గుర్తించారు .మొత్తంగా గ్రామంలో నిజమైన లబ్ధిదారులకు 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు 72 ప్లాట్లను మంజూరు చేశారు .ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల ఆర్ ఐ ,జడ్పిటిసి జగన్ నాయక్ ఉప సర్పంచ్ శాంతి నరసింహారెడ్డి వార్డు మెంబర్లు శ్రీదేవి , కాటాల లింగయ్య ,కొత్తూరు వెంకన్న ,కుక్కల రమణ మండల పార్టీ నాయకులు కోలాహలం కృష్ణంరాజు, సైదా హుస్సేన్ నాగుల్ మీరా ,నాగరాజు సోషల్ మీడియా ఇన్ఛార్జి బైరి నరేష్ ,గొట్టం ప్రకాష్ ,బొమ్మకంటే బాలనాగయ్య గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: