సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ఇందిరానగర్ లో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన "డాక్టర్ YSR పట్టణ ఆరోగ్య కేంద్రం" ను ప్రారంభించిన ఎమ్మెల్సీ "షేక్ మహమ్మద్ ఇక్బాల్" మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, ఈ కార్యక్రమంలో DM&HO కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబిఉల్లా, కౌన్సిలర్లు అయూబ్, మల్లికార్జున, జయప్ప, మల్లికార్జున గౌడ్, గిరీష్, నాగేంద్ర బాబు, రోషన్ అలీ, మణి, రహమద్బి, వెంకటేశ్వర రెడ్డి, బాబు మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు....
-----------------------
Admin