సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం కేంద్రంలో 11వ వార్డు బస్తిలో బస్తీ దావకానను ప్రారంభించారు ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి పేదవానికి వైద్యం అందేలా మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా వైద్యం మీకీ ఎంతో దూరం పోకుండా వార్డులలో ఈ యొక్క దావకారణం నిర్మించడం చాలా సంతోషకరం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం పేదవాడికి వైద్యం అందించడంలో ముందుగా ఉంది అంతేకాదు ఇంత ఘనత సాధించిందిp అక్కడి వల్ల సాధ్యమైంది కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి గారు జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు. మాట్లాడుతూ బస్తీ దావకానను అందరు కూడా వినియోగించుకోవాలి పక్క ఊరికి కాకుండా మన ఊరిలోనే మనబస్తీలోనే బస్తీ దావకానపడడం చాలా సంతోషకరం ఇంకా ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘు మరియు సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్ .డి సి హెచ్ ఎస్ డిఆర్ రవిబాబు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఏజీ ఏ ఎల్ శిరీష, పిడి డిప్యూటీ డిహెచ్ డాక్టర్ శ్రుకుతా ,మున్సిపల్ కమిషనర్ రఘు, ఎమ్మార్వో శర్మ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin