సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండ కు చెందిన మాజీ ఉప సర్పంచ్ గూగుల్ నంద నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను అమలు చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ పాలన బాగున్నదంటూ ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో 10 కుటుంబాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వారికి గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటదని హామీ ఇచ్చారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పథకాలను ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని అన్నారు చేరిన వారు 1, జి నర్స్ 2, బోండా స్వామి 3, జి శీను 4,జి బద్రు 5, మాలోత్ కిషన్ 6, మాలోత్ నరసింహ 7, మాలోత్ విజేందర్ 8, గుగ్గులోతు మణి 9, గుగ్గులోతు పవన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ, కేతిడి వీరారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మంద యాకయ్య గౌడ్,మండల కార్యదర్శి భూక్య మోహన్,మాజీ ఎంపిటిసి రమాబాయి మైబు సింగ్, భూక్య సుక్క నాయక్,ధన్సింగ్,శీను,శంకర్, కిషన్,పాల్గొన్నారు
-----------------------
Admin