Monday, 14 September 2026 06:34:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు , కార్పొరేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి...

Date : 27 June 2023 02:12 AM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూ ర్ నగర్ పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టిడిపి నల్లగొండ పార్లమెంట్ అధికార ప్రతినిధి సోమగాని నరేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ మండల ఎంఈఓ సైదా నాయక్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, హుజూర్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజు వసూలు చేస్తున్నాయనీ అంతేకాకుండా షూ, టై, బెల్ట్ ,యూనిఫార్మ్స, పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ అమ్మకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా అమ్మకాలు జరుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కొరకు వేసిన ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తిరుపతిరావు కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు బెల్లంకొండ రామజోగి , రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :