సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండలం లో ఇనుగునూర్ క్రాస్ దగ్గర రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేపిచడం జరిగింది .గుడిసెలను సందర్శిచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగంగా సభలో పేద ప్రజలను ఉద్దేశించి ఇల్లులేని వారి పక్షాన ఆర్ సి పి పోరాటం చేస్తుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట కార్యదర్శి ఎన్ రవిశంకర్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ సి పి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న , ఆర్ సి పి పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి మున్నా, ఆర్ఎంఎస్ సత్యసాయి జిల్లా కార్యదర్శి సుగుణమ్మ,.అంజినమ్మ,వెంకటలక్ష్మి. ఆర్ఎస్ వై ఎఫ్ రాష్ట అధ్యక్షులు అరుణ్ కుమార్ నగర్ కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాద్, బలచెన్నయ్య, రైతు నాయకులు ప్రతాప్ రెడ్డి,డి జి హెచ్ పీ ఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేష్, శంకరయ్య,తదితరులు....
-----------------------
Admin