Saturday, 18 April 2026 06:14:52 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొందిన వారికి రెండు లక్షల బీమా...

Date : 26 September 2022 11:51 PM Views : 580

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం, మరికాల గ్రామవాసి, కొప్పుల స్వామి, గత మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు, గతంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందిన వ్యక్తి కొప్పుల స్వామి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందిన వారు బీమా సౌకర్యం కలదని వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియపరచగా అట్టి విషయంపై హైదరాబాద్ గాంధీభవన్లో సంబంధిత వారికి, క్రియాశీలత సభ్యత్వ రసీదు చూపించి, వారికి అర్జీ అందజేసిన కుమారుడు కొప్పుల వినోద్, వారి కుటుంబానికి రావాల్సిన క్లైమ్ త్వరగా చేయాలని అర్జీ అందజేశారు, బీమా సౌకర్యం కల్పించడం పేద కుటుంబాలలో సహాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నాయకులు కొనిఆడారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :