Wednesday, 29 July 2026 02:05:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైద్యం వికటించి బాలుడు మృతి...

Date : 24 July 2023 02:02 AM Views : 486

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : వైద్యం వికటించి ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బాబు ప్రవేటు ఆసుపత్రి లో చోటు చేసుకుంది.బాలుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మఠంపల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన బానోతు రమేష్ రెండు సంవత్సరాల చిన్న కుమారుడికి జలుబు, దగ్గు,జ్వరం రావడంతో హాస్పిటల్ తీసుకొనిరావటం జరిగింది.సమయానికి హాస్పిటల్లో డాక్టర్ లేకపోవటంతో అక్కడ ఉన్నటువంటి మహిళ కాంపౌండర్ ట్రీట్మెంట్ చేసి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తరవాత వెంటనే బాలుడు చెమటలు పడుతూ ఉండటంతో ఆ మహిళ కాంపౌండర్ అనుమానంతో వేరొక కాంపౌండర్ కి సమాచారం ఇచ్చారు.ఆయన సమాచారం మేరకు కోదాడ సిద్దార్థ్ హాస్పిటల్ వెళ్ళమని సూచన ఇచ్చారు.అదే సమయంలోనే బాలుడు మృతి చెందాడని బాధితులు తెలిపారు.సిబ్బంది చేసిన వైద్యం వికటించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని,కుటుంబ సభ్యులు ఊరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ మహిళా సిబ్బంది వల్లనే పిల్లలు చనిపోయారని,ఇప్పుడు మరో బాలుడు చనిపోయాడని స్థానికులు బంధువులు ఆరోపిస్తున్నారు మాకు న్యాయం జరిగేంత వరకు హాస్పిటల్ ముందు ధర్నా చేస్తామని బంధువులు డిమాండ్ చేస్తున్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :