సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో, కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్రంలో దళితుల పై గిరిజనుల పై బహుజనుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసనగా ఈనెల 22వ తేదీన జరగనున్న చలో నాగర్ కర్నూల్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు... ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు వీరయ్య, పట్టణ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు, దళిత నాయకులు గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin