సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం యువతకు ఆదర్శం, నేటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్న జాతీయ చెస్ క్రీడాకారుడు, జ్యోతిరావు పూలె, సావిత్రి బాయ్ పూలె అంబేద్కర్ రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత జర్నలిస్ట్ వానరాశి జగన్ సోమవారం తన పుట్టినరోజు సందర్బంగా అనాధలకు, పేదలకు పండ్లు, బ్రీడ్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. పేదవారికి సహాయం చేయడం లోనే జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందని అన్నారు. తన పుట్టినరోజు సందర్బంగా అనాధులకు, పేదవారికి తనవంతు సహాయం చేయడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు.
-----------------------
Admin