సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి 9 సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్ సమావేశపు హాలులో జరగనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ చక్రవర్తి తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాన్ని లిఖితపూర్వకంగా అందజేయాలని ఆయన సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు...
-----------------------
Admin