సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో ఒక నివాస గృహంలో ఎలుకల బాధల పడుతున్న ఇంటి యజమాని ఎలుకల బోను ఏర్పాటు చేయడం జరిగింది , ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు బట్టలు తినుబండారాలు పప్పు దినుసులు మొదలగున్నవి ఎలుకల నష్టం చేస్తున్నాయి ఆ ఎలకల బోనులో ఎలుకలు పడలేదు సరిగా ఉదయం లేచేసరికి ఆ ఎలుకల బోనులో నాగు పాము పడింది దానిని చూసిన ఇంటి సభ్యులు ఒక్కసారిగా గుండె ఆగినట్టు అయినది, అనంతరం పాములు పట్టే వారిని పిలిపించి దానిని పట్టించడం జరిగింది...
-----------------------
Admin