సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా సతీష్ డప్పు కళా బృందం వారు ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమం అనంతరం మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి చేతులు మీదుగా సతీష్ డప్పు కళా బృందం సభ్యులు షీల్డ్ ను అందుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో బృందం సభ్యులు అమరవరపు సతీష్, లావణ్య, నాగలక్ష్మి, మార్త, అనిత, జ్యోతి,నాగలక్ష్మి, సుజాత, స్వరూప, అనురాధ, రోష్ణవి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin