Thursday, 30 July 2026 06:35:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలుగుయువత నాయకుడు ఓబుల్ రెడ్డిని పరామర్శించిన... సామకోటి ఆదినారాయణ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి

Date : 28 October 2022 05:20 PM Views : 520

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైనటువంటి తెలుగు యువత ఓబుల్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొంది వారి స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ విషయం తెలుసుకొని శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పరామర్శించారు.ఈ సందర్భంగా సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ...తెలుగుదేశం పార్టీ నాయకులకు,పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని,ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని,పార్టీ అండదండలు సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు ఉంటాయని ఆయన తెలియజేశారు. *ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కో ఆప్షన్ నెంబర్ నిజాంవలి,ఐటీడీపీ నియోజకవర్గ ఓడిసి మండల అధ్యక్షులు కుమార్ రాయల్,ఆకుతోటపల్లి హరికృష్ణ,దిగువపల్లి ప్రసాద్,బాల్ రెడ్డి,నల్లమాడ అరవింద్,నారాయణస్వామి,యశ్వంత్,సుధాకర్ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :