సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు ఎమ్మార్వో గారి కార్యాలయంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ మాట్లాడుతూ అసైన్మెంట్ భూములు ,జాతీయ రహదారులు, ఈ క్రాఫ్ట్ బుకింగ్,శోత్రియం భూములు, తదితర ప్రభుత్వ భూముల వివరాల సేకరణలో భాగంగా సమగ్ర భూ సర్వే త్వరితగతిన చేపట్టాలని వీఆర్వోలకు, సచివాలయ సర్వేయర్లకు సమావేశం ఏర్పాటు చేసి పుట్టపర్తి ఆర్టీవో భాగ్యరేఖ సమీక్షించినట్లు తహశీల్దార్ కనుకుంట్ల శ్రీధర్ తెలిపారు. అలాగే ఓటర్ కార్డు , ఆధార్ లింక్, పంటకోత ప్రయోగాలు, హోసింగ్ ,ఈకేవైసి తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.
-----------------------
Admin