సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : భర్త అకాల మరణంతో కుటుంబ పోషణ కోసం న్యాయవాద వృత్తి నుంచి ట్రక్ డ్రైవర్ గా మారారు మధ్యప్రదేశ్ కు చెందిన యోగిత రఘువంశీ. వేల కిలోమీటర్ల దూరం ట్రక్ డ్రైవర్ గాప్రయాణం చేశారు.ఈ క్రమంలో ఆర్డీవోలు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల కన్నా డ్రైవర్ల నుంచి వసూలు చేసే మాముళ్లతోనే ఇళు నడుపుతున్నారని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. కాగా ఈమె 2006లో ట్రక్ డ్రైవర్ గా లైసెన్స్ పొంది దేశంలోనే లైసెన్స్ పొందిన తొలి మహిళా ట్రక్ డ్రైవర్ గా ఘనత సాధించారు.
-----------------------
Admin