సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను అటవీశాఖ ఆధ్వర్యంలో వన దర్శిని కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థులను ఫారెస్ట్ అధికారిని సౌమ్య ఆధ్వర్యంలో విద్యార్థులను మక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ క్షేత్రంలో సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ అధికారిని సౌమ్య, పాఠశాల ఉపాధ్యాయులు చిన్నయ్య ,రామ్ కిషన్, చంద్రశేఖర్ రాజు, ఆస్ర నౌషీన్, శైలజ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు...
-----------------------
Admin