సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం నుండి పవర్ సబ్ స్టేషన్ వరకు పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
-----------------------
Admin