Tuesday, 15 September 2026 12:51:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాల్సిందే... -వైయస్సార్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం

Date : 22 May 2023 05:29 AM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో ప్రతిపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై మహదర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల హాజరు అవుతారని తెలిపారు. పార్టీలకు అతీతంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలంటూ షాద్ నగర్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హార గోపాల్ తో పాటు ప్రముఖులు హాజరుకాబోతున్న నేపథ్యంలో మరో ముఖ్య అతిథిగా వైఎస్సార్టిపి అధినేత్రి వైఎస్ షర్మిళ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురుడు పోసుకోవడం, కాలక్రమేణా మరుగున పడటం జరిగిందని తండ్రి ఆశయ సాధనలో షర్మిలమ్మ భాగస్వామ్యం కావడం ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో అలసత్వాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రజా సంక్షేమానికి పాటుపడటం తమకు తమ పార్టీకి శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :