సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా పాత పాల్వంచ చింతలచెర్వు కట్ట వద్ద గల శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శివలింగానికి అన్ని ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ప్రత్యేక పూజల్లో DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలదేవి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జితేందర్ శర్మ, మచ్చా నాగార్జున,కబీర్, గంగుల త్రిదేవ్, బేతంశెట్టి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin