సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వేలేరు మండల కేంద్రంలో అల్ మదిన (ఫరిద్ రబ్బు) చికెన్ సెంటర్ ను ప్రారంభించిన వేలేరు మండల ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ వేలేరు గ్రామంలోని మెడికల్ షాప్ మాడిశెట్టి సంపత్ కుమార్ గారి ఇంటి ఎదురుగా ఈ చికెన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ గారు హాజరై రిబ్బన్ కట్ చేసి షాపు యజమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరి కింద బానిసల పని చేయడం కంటే వారికి వారుగా సొంతంగా జీవించడం చాలా గొప్ప విషయమని సద్దాం హుస్సేన్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జామే మసీదు కమిటీ సభ్యులు ముస్లిం కుల సంఘ పెద్దలూ గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు...
-----------------------
Admin