సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : గండిపేట మండలంలోని వట్టినాగులాపల్లి సబితా ఇంద్రారెడ్డి క్వాటర్స్ లోని అంగన్వాడీ కేంద్రం లో పోషణఫాక్వాడ, కార్యక్రమం లో పాల్గొన ఏరియా సూపర్ వైసర్ నీలవేణి.అంగన్వాడీ కేంద్రం టీచర్ పి.కీర్తన.గర్భిణీ స్త్రీలకు వేయి రోజుల ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఆరు నెలల వరకు తల్లి పాలు శ్రేష్ఠ మని ఈ పాల వాళ్ళ వచ్చే విటమిన్స్ గురించి గర్భిణీ స్త్రీలకు ఇవరించారు.ఆరు నెలల నిండిన చిన్నారులకు అన్న ప్రసన్నము చేయడం జరిగింది.
-----------------------
Reporter