సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. హుజూర్ నగర్ మండలం ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామంటున్న అధికారుల నిర్లక్ష్యం ద్వారా నేను వెంటనే ఉపసరించుకోవాలని అలాగే పెండింగ్లో ఉన్న క్లైమూలను వెంటనే పరిష్కరించాలని వెల్ఫేర్ బోర్డు నిధులను వెంటనే విడుదల చేయాలని అలాగే వెల్ఫేర్ బోర్డు కార్డు పొందిన ప్రతి కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా లో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులందరూ విజయవంతం చేసినవారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ మండల ప్రధాన కార్యదర్శి షేక్.ముస్తఫా టౌన్ ప్రధాన కార్యదర్శి పిల్లలు మరియు వెంకన్న శాంతయ్య అక్బర్ రాజేష్ అంజి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin