Thursday, 30 July 2026 02:36:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈత సరదా ఐదుగురు విద్యార్థులతో సహా ఒక టీచర్ ప్రాణం తీసింది....

Date : 06 November 2022 12:59 AM Views : 453

సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో ఐదుగురు విద్యార్థులతో సహా ఒక టీచర్ మృతి చెందిన సంఘటన. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే అంబర్పేట్ కు చెందిన అబ్దుల్ రహమాన్ జావేద్ అనే వ్యక్తి అనీఫ్ మజీద్ లో మదర్సా నిర్వహించే వాడు మల్కారంలోని తాను కట్టుకున్న గృహ ప్రవేశానికి తన మదర్సలోని పిల్లలను వారి తల్లిదండ్రుల యొక్క అనుమతితో 27 మంది బాలురు 9 మంది బాలికలతో మల్కారం తీసుకొని వచ్చి కార్యక్రమం జరుగుతుండడంతో అందులో ఏడుగురు విద్యార్థులు పక్కనే ఉన్న ఎర్రగుంట చెరువులోకి ఈత కోసమని 1. ఇస్మాయిల్, 2. జాఫర్, 3. సోహెల్, 4. అయాన్, 5. రియాన్ మరియు మరొక విద్యార్థితో సహా ఏడుగురు చెరువులోకి వెళ్లడం గమనించిన టీచర్ యాహియ(25) చెరువులోకి మునిగిపోతున్న పిల్లలను రక్షించడానికి వెళ్లి అందులో ఒక్క విద్యార్థిని మాత్రమే రక్షించగలిగి మిగిలిన ఐదుగురు విద్యార్థులతో తను కూడా ప్రాణాలను కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న జవహర్ నగర్ సిఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని చనిపోయిన విద్యార్థులను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :