సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట : కాంగ్రెస్ కి బారి షాక్......అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండలం నుంచి సుమారు 100కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీనీ వీడి అధికార BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారందరికీ అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండలం, తాటిసుబ్బన్నగూడెం (గ్రామం)లో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు,కొత్తూరు వెంకటేశ్వరరావు, భారత రాంబాబు, చల్లా రాంబాబు ,జంగల ఉమామహేశ్వరరావు, పుచ్చకాయల నర్సారెడ్డి, బండి మాధవరెడ్డి, సర్పంచ్ రాములు,సవలం ప్రకాష్, చెనిబోయేన లక్షన్ రావు,బొమ్మకంటి వెంకటేశ్వరరావు ,నేరెళ్ల లాలయ్యా,వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, కొత్తపల్లి లక్ష్మణ్ రావు, తలారి శంకర్, నీలం వెంకటేశ్వర్లు, వీరబోయిన అప్పరావు,చంటి, సుమన్, రమేష్, వడ్డే సత్యం, పేద్దగొడ్ల పుల్లరావు, యసరపు వెంకటేశ్, రాము ,sk పాషా, వెంకట చారి, సైదులు, చల్ల నాగరాజు, పైడిమర్ల సురేష్ రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, కంచు శ్రీనివాసరావు, దుడిమెట్ల లక్ష్మీ నారాయణ, జోగు సత్యం, బురుగ సీతయ్య, కాసిన రామారావు,బురుగ సీతయ్య, పోతిని నర్శింహారావు, నల్లబోతుల గోపాల్ ,రజిని నరాయన, భద్రయ్య, కసిని సీతారాముల, బక్కయకః పెద్ది వెంకటేష్,రవీంద్ర,కాకాటి రగవలు,ప్రదీప్,కకాటి కార్తిక్,తదితరులు ఉన్నారు.
-----------------------
Admin