సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వార్డుల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాము అని మున్సిపల్ కమిషనర్ యూసీఫ్ మహమ్మద్ తెలిపారు 21 తారీకు ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు, 22 తారీకు 11వ వార్డు నుంచి 20 వార్డు వరకు, 23 తారీకు 21 వార్డు నుంచి 30 వార్డు వరకు, 24 తారీకు నుంచి 31 నుంచి 40 వార్డు వరకు, 25వ తారీకు 41 నుంచి 48 వార్డుల వరకు .వార్డు సభలు పెడతామని పట్టణ ప్రజలందరూ ఆయా వాటిలో జరిగే వార్డు సభలు పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ మహమ్మద్ విజ్ఞప్తి చేశారు
-----------------------
Admin