Thursday, 30 July 2026 07:23:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో జాతీయ నులి పురుగు నివారణా పై ముందస్తు అవగాహన సదస్సు...

Date : 11 March 2023 12:03 AM Views : 681

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు 14.3.23. న జరుగబోవు జాతీయ నులి పురుగు నివారణా దినం పై ముందస్తు తయారీ మరియూ అవగాహనా కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమము నందు ఎంపీడీవో పోలప్ప , ఈ ఓ ఆర్ డి రాజశేఖర్ ,మండల విద్యాధికారి ఖాదర్ వలీ భాష, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్వైజర్ విజయ కుమారి,అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య ఏఎన్ఎంలు ,ఆశ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. కార్యక్రమము ను ఉద్దేశించి ఎంపీడీఓ ప్రసంగిస్తూ రక్తహీనత ను నివారించడం లో అందరూ ప్రధాన పాత్ర పోషించాలని ఇందుకోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక మాన్నయినా విజయవంతం చేయవలసిన భాద్యత ఉద్యోగులు గా అందరిది అని తెలిపారు. ఓ డి సి వైద్యాధికారి భానుప్రకాష్ కార్యక్రమ వివరాలు తెలుపుతూ 14.3.23 న అందరూ 1 నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలకు నులిపురుగు నివారణా మాత్రల పంపిణీ, ఆరోజు హాజరుకాని వారికి 18.3.23 న మాపప్ రౌండ్ లో పంపిణీ చేయనున్నట్లు, ఓబుల దేవర చెరువు మండల మొత్తం 11,710 మంది ని లక్ష్యం గా చేసుకొన్నట్లు తెలిపినారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :